ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

కనకమహాలక్ష్మి హుండీ ఆదాయం రూ.58.56 లక్షలు

విశాఖపట్నం: పాతనగరం బురుజుపేటలో వెలిసిన కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి హుండీల ద్వారా రూ.58,56,405 ఆదాయం లభించింది. గత నెల 20 నుంచి ఈనెల 10 వరకు వచ్చిన ఆదాయాన్ని సోమవారం ఆలయ ఆవరణలో లెక్కించారు. బంగారం 142.127 గ్రాములు, వెండి 1.700 కిలోగ్రాములు, అమెరికా డాలర్లు 32, యుఏఈ సెంట్రల్‌ బ్యాంకు దిర్హామ్స్‌ 15 లభించాయి. ఆలయ ఈఓ ఎస్‌జె మాధవి, ఏఈఓలు వి.రాంబాబు, పి. రామారావు, పర్యవేక్షకులు అప్పలనర్సింహరాజు, త్రిమూర్తులు,  ఉమా నీలకంఠేశ్వరస్వామి ఆలయ ఈఓ జగన్నాథరావు, తనిఖీ అధికారి నర్సింగరావు, ధర్మకర్తలి మండలి ఛైర్‌పర్సన్‌ కొల్లి సింహాచలం, తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు