Loading...

3, ఏప్రిల్ 2017, సోమవారం

5వ రోజూ కొనసాగుతున్న అమర్ ఆత్మ గౌరవ యాత్ర ...

పెందుర్తి, చైతన్య వారధి:విశాఖపట్నంకు ప్రత్యేక రైల్వే జోన్ కావాలంటూ వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాధ్ గౌరవ ఆత్మీయ పాదయాత్ర 5 వ రోజు సింహాచలం మీద గా సాగుతున్నది..ఇప్పటికి 70 కిలో మీటర్ల  కొనసాగింది..ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించాలని, సింహాచలంలో పంచగ్రామ భూసమస్య తిరలేదు అని అన్నారు. భూసమస్య పరిష్కారానికి అడ్డు చంద్రబాబు అని అన్నారు. సింహాచలం కి ప్రాతినిధ్యం వహిస్తున్న గంటా తన వియ్యంకుడు నారాయణ కళశాల లో 10 వ తరగతి పేపర్లు లీకేజీకి  సహకరించారని అన్నారు, భూ సమస్య తీర్చక పొతే 90 రోజుల్లో రాజీనామా చేస్తామని అన్నారని అమర్ హెద్దేవా చేసారు. భీమిలి మాజీ ఎమ్మెల్యే  కర్రీ సీతారాం, పెందుర్తి నియోజకవర్గం ఇంచార్జ్ ప్రదీప్ రాజ్ తదితరులు పాల్గున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి