ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

ఇస్కాన్‌ ఆధ్వర్యంలో జగన్నాధ్‌ రధ యాత్ర

విశాఖపట్నం, చైతన్యవారధి:
 ఇస్కాన్‌ ఆధ్వర్యంలో జగన్నాధ్‌ రధ యాత్ర కార్యక్రమాన్ని నగరంలో నిర్వహించనున్నామని ఇస్కాన్‌ ప్రతినిధు తెలిపారు. జూలై 6న పూరీలో జగన్నాధ యాత్ర జరిగే సమయంలోనే ఇక్కడ కూడా జగన్నాధ రధ యాత్ర నిర్వహిస్తామన్నారు. ఈ రథ యాత్ర కోసం నగరంలో ప్రత్యేకమైన రథాన్ని వినియోగిస్తున్నామన్నారు. ఈ యాత్ర ఆ రోజు సాయిత్రం నాుగు గంటకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మొదలై ఎల్‌.ఐ.సి.భవనం, డాబాగార్డెన్స్‌, జగదాంబ కూడలి, వాల్తేర్‌ మెయిన్‌ రోడ్డు మీదుగా సిరిపురం జంక్షన్‌ మీదుగా సాగి ఎయూ కాన్వొకేషన్‌ హాు వద్ద ముగుస్తుందన్నారు.

కామెంట్‌లు