ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

సంక్షేమ పథకాలే కాంగ్రేస్‌ను గెలిపిస్తాయి

చైతన్య వారధి(సింహాచలం): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలే రానున్న పంచాయితీ ఎన్నికలలో కాంగ్రేస్‌ పార్టీని గెలిపిస్తాయని రాష్ట్ర మార్కెటింగ్‌ , గిడ్డంగుల శాఖా మంత్రి ముఖేష్‌గౌడ్‌ అన్నారు.ఆయన గురువారం సింహాచల శ్రీవరాహాలక్ష్మీ నృసింహాస్వామి దర్శనార్థం సింహాగిరికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసేవచేస్తే పదవులు వాటంతట అవే వస్తాయని అన్నారు. పదవులు వచ్చిన తరువాత ప్రజా సేవ మరచిపోకూడదని అన్నారు. సింహాగిరికి వచ్చిన ఆయనకు  ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. మంత్రి ఆలయంలోని కప్పస్థంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అంతరాయంలో  మంత్రి పేరి
ట  అర్చకులు సహాస్ర,గోత్ర నామార్చనలతో  స్వామివారికి  అష్టోత్తర పూజలు నిర్వహించారు.లక్ష్మదేవి సన్నిధిలో విశేష పూజలు నిర్వహించి హరతులు అందజేశారు.అనంతరం ఆలయ అధికారులు ఆయనకు స్వామివారి చిత్రపఠాన్ని ప్రసాదాన్ని అందజేశారు.

కామెంట్‌లు