ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

లలితాదేవి ఆలయంలో చోరీ

5 కిలోల వెండి, తులం బంగారం అపహరణ
విశాఖపట్నం, జనవరి ౨౦: కిర్లంపూడి లే అవుట్‌లోని లలితాదేవి ఆలయంలో చోరీ జరిగింది. ఐదు కిలోల వెండి, తులం బంగారం, హుండీలో నగదును దొంగలు అపహరించారు. అమ్మవారి దర్శనానికి ఆదివారం ఉదయం వెళ్లిన భక్తులు చోరీ విషయం గమనించి మూడో పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సి.ఐ. లక్ష్మణమూర్తి, ఎస్సై
ఎన్‌.శ్రీనివాసరావు, ఎ.ఎస్‌.ఐ. యూనస్‌, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్‌ టీమ్‌ను వేలి ముద్రలను సేకరించింది. అమ్మవారి విగ్రహం వెనుకవైపు అలంకరణకు ఉంచిన సుమారు 5 కిలోల వెండి వస్తువులు, తులం బంగారంతో పాటు హుండీ పగలగొట్టి అందులోని మొత్తం పోయినట్లు గుర్తించారు. మాజీ మేయరు డి.వి.సుబ్బారావు కూడా సంఘటన స్థలానికి వచ్చారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పాత నేరగాళ్లే ఈ చోరీకి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.


కామెంట్‌లు