ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

గూడెం బస్సు సర్వీసు ప్రారంభించిన మంత్రి

విశాఖపట్నం, చైతన్యవారధి: విశాఖపట్నం నుంచి మండల కేంద్రమైన గూడెం కొత్తవీధి గ్రామానికి ఎపిఎస్‌ఆర్‌టిసి బస్సు సర్వీసును రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి పసుపులేటి బాలరాజు ప్రారంభించారు. మంగళవారం మధ్యాహ్నం విశాఖపట్నం ద్వారకా బస్‌స్టేషన్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి జెండా వూపి ఈ ఎక్స్‌ప్రెస్‌ బస్‌
సర్వీసును ప్రారంభించారు. నర్సీపట్నం డిపోకు చెందిన ఈ కొత్త బస్‌ సర్వీసు ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటలకు నర్సీపట్నంలో బయల్దేరి సాయంత్రం 4.15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. విశాఖలో 4.45 గంటలకు బయల్దేరి రాత్రి 9.15 గంటలకు గూడెం చేరుకుంటుంది. నైట్‌ హాల్ట్‌ అనంతరం మరునాడు ఉదయం 5 గంటలకు బయల్దేరి 9.45 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఈ సర్వీసు వల్ల చింతపల్లి ఏజెన్సీ నుంచి విశాఖపట్నం వచ్చే ప్రయాణికులకు అనుకూలంగా ఉంటుంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ ద్రోణంరాజు శ్రీనివాసరావు, సతీష్‌వర్మ, ఆర్‌టిసి రిజనల్‌ మేనేజరు వై జగదీష్‌బాబు, డిప్యూటీ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్లు (రూరల్‌), పి జీవన్‌ ప్రసాద్‌, అర్బన్‌ డిసిఎం ఎ వీరయ్యచౌదరి, నర్సీపట్నం, పాడేరు, విశాఖపట్నం డిపో మేనేజర్లు ప్రవీణ్‌, ప్రవీణ, గంగాధర్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

కామెంట్‌లు