ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

సింహాద్రి జీఎం సూద్‌కు వీడ్కోలు

పరవాడ: సింహాద్రి ఎన్టీపీసీ ప్లాంటు అభివృద్ధికి ఇన్‌ఛార్జి జి.ఎం డి.కె.సూద్‌ చేసిన సేవలు అమోఘమని ప్లాంటు వో అండ్‌ టెక్నికల్‌ సర్వీస్‌ విభాగాల జి.ఎంలు నరేంద్ర, సంతోష్‌జేమ్స్‌ అన్నారు. ఢిల్లీ దాద్రి పవర్‌ ప్లాంటు జీఎంగా బదిలీ అయిన సందర్భంగా సూద్‌కు శనివారం ఘనంగా వీడ్కోలు పలికారు. దీపాంజలినగర్‌ ఆడిటోరియంలో ఏర్పాటు
చేసిన సభలో వారు మాట్లాడుతూ ఎటువంటి సమస్య వచ్చినా సూద్‌ ధైర్యంగా ఎదుర్కొని పరిష్కరించేవారని కొనియాడారు. 18 గ్రామాల్లో తాగునీటి ట్యాంకులు నిర్మించి నిర్వాసితుల దాహార్తిని తీర్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. సూద్‌ మాట్లాడుతూ ఇక్కడి ప్లాంటు అభివృద్ధికి ఉద్యోగులు, కార్మికులు అందించిన సహకారాలు మరువలేనివన్నారు. ప్లాంటు మూడు, నాలుగు యూనిట్ల పనులు విజయవంతం కావడానికి ఉద్యోగులు శ్రమించారన్నారు. అనంతరం ఉద్యోగులు, దీపికా లేడిస్‌ క్లబ్‌ సభ్యులు కలిసి సూద్‌ దంపతులను జ్ఞాపికలతో సత్కరించారు. అయిదు నిమిషాలపాటు చప్పట్లు కొట్టి సాదరంగా వీడ్కోలు పలికారు. ఏజీఎం, డీజీఎం, ఉద్యోగులు పాల్గొన్నారు.

కామెంట్‌లు