ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

పనుల వివరాలు సర్పంచ్‌కు చెప్పాలి

హైదరాబాద్‌, డిసెంబర్ ౨౯ (న్యూస్‌నెట్): గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గ్రామ పంచాయతీలే కీలకమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదే పదే స్పష్టం చేస్తున్నప్పటికీ... పథకం పర్యవేక్షణ అధికారుల ఈ విషయాన్ని అంతగా పట్టించుకోవడం లేదు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి పనుల ఎంపిక, ఆమోదం కోసం ఈనెల 25వ తేదీ
వరకు పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించారు. సర్పంచ్‌ల అధ్యక్షతనే ఈ కార్యక్రమం జరిగింది. ఆ గ్రామసభల్లో తీసుకున్న నిర్ణయాల వివరాలను తెలియజేయాలని సర్పంచ్‌లు కోరినా పలువురు మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు (ఏంపీడీఓ), కార్యక్రమ నిర్వాహక అధికారులు నిరాకరిస్తున్నట్లు గ్రామీణాభివృద్ధిశాఖ దృష్టికి వచ్చింది. దీనిపై ఆ శాఖ తీవ్రంగానే స్పందించింది. గ్రామసభల్లో ఆమోదించిన పనులు, ఆ గ్రామంలో ప్రారంభించాల్సిన పనుల వివరాలను సంబంధిత సర్పంచ్‌లకు రాత పూర్వకంగా తెలియజేయాలని ఉపాధి హామీ పథకం సంచాలకుడు ఎ.మురళీ ఎంపీడీఓలకు స్పష్టం చేశారు.

కామెంట్‌లు