ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

సర్కారు మనుగడకు ముప్పులేదు: రోశయ్య

కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుతం ఎంతో బలంగా ఉందని, సర్కారు మనుగడకు వచ్చిన ఢోకా ఏమీ లేదని మాజీ సీఎం రోశయ్య అన్నారు. రైతు సమస్యలను పట్టించుకోకపోతే సర్కారు మనుగడకు ముప్పు తప్పదని జగన్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. గాంధీభవన్‌లో జరిగిన పీవీ నర్సింహారావు వర్థంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
అనంతరం మాట్లాడుతూ పార్టీలో ఎలాంటి సంక్షోభం లేదన్నారు. తాను బతికున్నంతకాలం కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని అన్నారు.

కామెంట్‌లు