ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

రుణాల మంజూరులో లొసుగులు తొలగించాలి: ప్రరాపా

హైదరాబాద్‌: రైతు సమస్యల పరిష్కారం కోసం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ప్రకటించిన చర్యలు ఏమాత్రం సరిపోవని ప్రజారాజ్యం పార్టీ తెలిపింది. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు రుణాల మంజూరులో ఉన్న లొసుగులను తొలగించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రరాపా సీనియర్‌నేత కోటగిరి విద్యాధరరావు కోరారు.
గిట్టుబాటు ధర వచ్చేందుకు వీలుగా ఉప్పుడు బియ్యం ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేయాలని కోటగిరి డిమాండ్‌ చేశారు. అధికారం కోసం పోరాటం చేస్తున్నానని శాసనసభసాక్షిగా చెప్పిన చంద్రబాబు ప్రస్తుతం చేపట్టిన నిరాహారదీక్షను ప్రజలు కూడా అదేకోణంలో చూస్తున్నారని కోటగిరి విమర్శించారు.

కామెంట్‌లు