ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

అవినీతి పరులను కఠినంగా శిక్షించాలి: రాహుల్‌గాంధీ

ఢిల్లీ: ఏఐసీసీ ప్లీనరీలో రెండో రోజు రాహుల్‌గాంధీ ప్రసంగించారు. పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం తప్పనిసరి అని, అవినీతి పరులను కఠినంగా శిక్షించాలని రాహుల్‌ అన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా కార్యకర్తలు తమకూ అవకాశం కల్పించాలని కోరుతున్నారని, పార్టీలో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని సూచించారు.
ప్రతి సమస్యపై పోరాడేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న అతిపెద్ద సంపద మానవ వనరులని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు కార్యకర్తల మాటలు వినాలని, వారిని గౌరవించాలని అన్నారు. కార్యకర్తలతోనే కాంగ్రెస్‌పార్టీని పటిష్టం చేయాలని వెల్లడించారు. వ్యవస్థతో సాధారణ పౌరులకు సంబంధం తగ్గిపోతోందని, సామాన్యుణ్ని గౌరవించనంతకాలం మనం మంచి వ్యవస్థను నెలకొల్పలేమన్నారు.

కామెంట్‌లు