ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

ఆ వంకాయలతో సమస్య లేదు'...

న్యూఢిల్లీ: జన్యుపరివర్తిత వంకాయలను ఆహారంగా తీసుకోవటం వల్ల ఎటువంటి సమస్యలు తలెత్తవని మనదేశంలోని పరిశోధన సంస్థలు స్పష్టం చేశాయి. జన్యుపరివర్తిత వంకాయల సాగు వల్ల పర్యావరణంపైన కూడా నామమాత్రపు ప్రభావమే పడుతోందని పేర్కొన్నాయి. ఈ మేరకు కొన్ని రాష్ట్రాల్లో వీటి సాగును చేపట్టి చూడవచ్చని సిఫార్సు చేశాయి. జన్యుపరివర్తిత పంటలపై అధ్యయనం కోసం కేంద్ర పర్యావరణ మంత్రి జైరాంరమేశ్‌ ఈ ఏడాది మార్చిలో ఒక కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
దీంట్లో ఇంజినీరింగ్‌, వ్యవసాయం, వైద్యం తదితర శాస్త్రరంగాలకు చెందిన ఆరు పరిశోధన సంస్థలు భాగస్వామ్యం వహిస్తున్నాయి. ఈ కమిషన్‌ గతంలో ఇచ్చిన నివేదికపై అభ్యంతరాలు తలెత్తిన నేపథ్యంలో తాజాగా మార్పులు చేర్పులు చేసింది.

కామెంట్‌లు