ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

వైద్యవిద్య కోర్సులకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష..

న్యూఢిల్లీ: అండర్‌ గ్రాడ్యుయేట్‌ వైద్యవిద్య కోర్సులకు అఖిల భారత స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు భారత వైద్య మండలి (ఎంసీఐ)కి మార్గం సుగమమైంది. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్ష నిర్వహణకు సంబంధించి నియమనిబంధనలు రూపొందించేందుకు ఎంసీఐకి న్యాయస్థానం అనుమతి అవసరంలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఎంసీఐ చట్టబద్ధ సంస్థ అయినందున, అది నిబంధనలు రూపొందించి, నోటిఫై చేయొచ్చని తెలిపింది. ''నిబంధనలు రూపొందించండి. వాటిని నోటిఫై చేసి, అమలు పరచండి. వాటిని ఎవరైనా సవాలు చేస్తే అప్పుడు విషయం కోర్టు ముందుకు వస్తుంది'' అని ఎంసీఐని ఉద్దేశించి ద్విసభ్య ధర్మాసనం సోమవారం పేర్కొంది. ఉమ్మడి ప్రవేశ పరీక్ష పెట్టేందుకు అనుమతించాలని కోర్టును ఎంసీఐ కోరిన నేపథ్యంలో, ధర్మాసనం ఈవ్యాఖ్యలు చేసింది. కొత్త నిబంధనలకు కేంద్రం ఇప్పటికే ఆమోదం తెలిపిందని ఎంసీఐ కోర్టు దృష్టికి తెచ్చింది. నిబంధనలు రూపొందించి, వాటికి అనుమతి కావాలంటూ తమ వద్దకు ఎవరూ రాలేరని కోర్టు ఎంసీఐకి తెలిపింది. 2011 నుంచి ఈ పరీక్షను నిర్వహించేందుకు మార్గదర్శకాలు రూపొందించాలని ఎంసీఐ ఇప్పటికే సీబీఎస్‌ఈని కోరింది.

కామెంట్‌లు