ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

వర్ష నష్టాలపై కేంద్రానికి సీఎం లేఖ

హైదరాబాద్‌: ఈ ఏడాది కురిసిన వర్షాలతో రాష్ట్రంలో అపార నష్టం వాటిల్లిందని, ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి సాయం చేయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. జల్‌ తుపాను, నవంబరులో కురిసిన వర్షాలకు 11.53 లక్షల హెక్టార్లలో వ్యవసాయం దెబ్బతిన్నదని ఆ లేఖలో పేర్కొన్నారు.
ఈ నష్టం రూ.1207.72 కోట్లని తెలిపారు. డిసెంబరు 5 నుంచి 12 వరకు కురిసిన వర్షాల వల్ల కూడా రాష్ట్రంలో అపార నష్టం ఏర్పడిందని పేర్కొన్నారు. దాదాపు 12 లక్షల హెక్టార్లలో 50 శాతం పైబడి పంట దెబ్బతిన్నదని ఆ లేఖలో తెలిపారు. ఈ నష్టం రూ.192 కోట్లని వివరించారు. రూ.400 కోట్ల అడ్వాన్సును గ్రాంట్‌గా మార్చాలని కోరారు.

కామెంట్‌లు