ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

భారత్‌కు 74 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం

డర్బన్‌: భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌ మొదటి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 131 పరుగులకు ఆలౌట్‌ అయింది. భారత్‌కు 74 పరుగుల ఆధిక్యం లభించింది.హర్భజన్‌ సింగ్‌ స్పిన్‌ మాయాజాలానికి దక్షిణాఫ్రికా దాసోహమంది. పేస్‌ విభాగం కూడా రాణించడంతో సఫారీలు భారత్‌కు ఆధిక్యం సమర్పించుకున్నారు.
పీటర్సన్‌ 24, స్మిత్‌ 9, ఆమ్లా 33, కలిస్‌ 10, డివిలియర్స్‌ 0, ప్రిన్స్‌ 13, స్టెయిన్‌ 1, హారిస్‌ 0, మార్కెల్‌ 10, సొత్సెబె పరుగులేమీ చేయకుండా అవుటయ్యారు. బౌచర్‌ 16 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. హర్భజన్‌ 4, జహీర్‌ 3, శ్రీశాంత్‌, ఇషాంత్‌లు చెరో వికెట్‌ తీశారు. రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ వికెట్లేమీ కోల్పోకుండా 26 పరుగులతో ఆడుతోంది.

కామెంట్‌లు