ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

చేనేత సమస్యలపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష

హైదరాబాద్‌: చేనేత సమస్యలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నూలు కొనుగోలుపై 10 శాతం ఉన్న సబ్సిడీని 20 శాతానికి పెంచాలని నిర్ణయించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో రద్దు చేసిన 50 శాతం విద్యుత్తు సబ్సిడీని పునరుద్ధరించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
సిల్కు నూలు కొనుగోలుపై ప్రతి కుటుంబానికి రూ.800 లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. 2007-08లో కేంద్రం రద్దు చేసిన 4 శాతం చేనేత పొదుపు నిధిని కూడా తామే భరించి 8 శాతం ఇస్తామని సీఎం తెలిపారు

కామెంట్‌లు