ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

21నుంచి ఏయూ యువజనోత్సవాలు

విశాఖపట్నం, చైతన్యవారధి: ఏయూ అంతర్‌ కళాశాలల యువజనోత్సవాలను ఈనెల 21నుంచి రాజమండ్రిలోని గోదావరి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌(గైట్‌) కళాశాలలో నిర్వహించనున్నట్లు విద్యార్థి వ్యవహారాల డీన్‌ ఎన్‌.వెంకటరావు తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో పాల్గొనే ఆయా కళాశాలలు ఈనెల 11 లోపు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. అంబేద్కర్‌, ఎన్‌టీఆర్‌ హెల్త్‌వర్సిటీ, హార్టికల్చర్‌, జేఎన్‌టీయూ వర్సిటీల విద్యార్థులు కూడా పాల్గొనాలని కోరుతూ రిజిస్ట్రార్లకు లేఖలు
పంపించామన్నారు. 26 రంగాల్లో పోటీలు ఉంటాయన్నారు. పాల్గొనే విద్యార్థులు, అధికారులకు గైట్‌ కళాశాలలో ఉచిత భోజన, వసతి సౌకర్యాన్ని కల్పిస్తారన్నారు. ఇతర వివరాలకు www.giet.ac.in వెబ్‌సైట్‌ చూడవచ్చని చెప్పారు.

కామెంట్‌లు