హైదరాబాద్: రంగు మారిన, మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొలుగోలు చేయాలని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి డిమాండ్ చేశారు. శాసనసభలో రైతు సమస్యలపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ... జిల్లాలలో పంట నష్టం వేయలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. వరి పంటకు ఎకరాకు రూ.4500 పరిహారం చెల్లించాలని కోరారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి