గుంటూరు: కోర్టు తీర్పు ప్రకారం కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని అయోధ్యలో రామమందిరం నిర్మించాలని ఆర్ఎస్ఎస్ కేంద్ర సభ్యుడు రాంమాధవ్ డిమాండ్ చేశారు. హనుమాన్శక్తి జాగరణ సమితి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్న హైందవ ధర్మ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. దీని కోసం పార్లమెంటులో ఒక చట్టం తీసుకురావాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకుంటే ...
అది హిందూ, ముస్లింల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి