ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

సోనియా దిష్టిబొమ్మ దహనం

విశాఖపట్టణం, నవంబరు21(చైతన్యవారధి): సాక్షి కార్యాలయాల వద్ద కాంగ్రెస్‌ శ్రేణులు చేపట్టిన ఆందోళన కార్యక్రమాలను నిరసిస్తూ జగన్‌యువసేన సభ్యులు ఆదివారం ఏయూలో సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. సోనియాగాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పత్రికా స్వేచ్ఛతో ఏ అంశమైనా ప్రచురించే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో జగన్‌యువసేన సభ్యులు శ్యామ్‌, మోహన్‌, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.సోనియా చిత్రపటానికి క్షీరాభిషేకం: ఏయూలో సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేసినందుకు నిరసనగా నగర కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆమె చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. జిల్లా యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు హేమంత్‌కుమార్‌, పీసీసీ సభ్యుడు నారాయణరావు, ఉత్తరాంధ్ర విద్యార్థిసేన అధ్యక్షుడు రమణమూర్తి, భవానీశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు