ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

సింహాద్రి ఎన్టీపీసీ ముందు మహిళల ఆందోళన


పరవాడ, నవంబర్ 15: ఫ్లైయాష్ ను సముద్రంలో వదలడం వల్ల ఉపాధి కోల్పోతున్నామంటూ మండలంలోని ముత్యాలమ్మపాలెం శివారు తిక్కవానిపాలెం మత్స్యకార మహిళలు సింహాద్రి ఎన్టీపీసీ ముందు సోమవారం ఆందోళనకు దిగారు. సంస్థ పరిపాలనా భవనం ముందు భవనం ముందు బయిటాయించి ఉపాధి కల్పించాలని నినాధాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింహాద్రి అధికారులు నీటితో ఫ్లైయాష్‌ను కలిపి ఇటీవల ఇబ్బడిముబ్బడిగా సముద్రంలో విడుదల చేస్తున్నారని, దీని కారణంగా పరిసర ప్రాంతాల్లో జలచరాలు కనిపించకుండా పోతున్నాయన్నారు. దీనివల్ల మత్స్యకారుల వలలకు చేపలు చిక్కకపోవడంతో ఉపాధి కోల్పోతున్నామని వారంతా వాపోతున్నారు. ఉపాధి కోల్పోయిన తిక్కవానిపాలెం మత్స్యకారులకు సింహాద్రి ప్రాజెక్ట్‌లో ఉపాధి కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

కామెంట్‌లు