ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు

యలమంచిలి, నవంవర్ 21(చైతన్యవారధి): గ్రంథాలయ వారోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కన్నబాబు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రతి మండల కేంద్రంలోనూ గ్రంథాయాలున్నాయని, వాటికి ప్రభుత్వం భవనాలు నిర్మించేందుకు కృషిచేస్తుందన్నారు. జిల్లా గ్రంథాలయాన్ని బిఒటి పద్ధతిలో నిర్మిస్తున్నట్లు చెప్పారు. వైఎస్‌ఆర్‌ హయాంలో విద్యకు ఎక్కువ ప్రాధాన్యత నిచ్చారన్నారు. ప్రస్తుతం పాఠశాల భవనాలకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఆటపోటీల్లో గెలిచినవారికి బహుమతులు ప్రదానం చేశారు. ఖోఖో బాలుర విభాగంలో సెంట్‌మెరీస్‌ ప్రథమ స్థానం, మదర్‌ సాయి ద్వితీయ స్థానం, ఖోఖో బాలికల విభాగంలో స్టేషన్‌ రోడ్‌ స్కూల్‌ ప్రథమ స్థానం, గర్ల్‌ హైస్కూల్‌ ద్వితీయ స్థానంలో నిలిచాయి. వీరికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పూర్తిస్థాయి సంస్థల అధినేత రెడ్డి నాయుడు, తహసీల్దార్‌ రాణి అమ్మాజీ, చేనేత సహకార అధ్యక్షురాలు అమృతవల్లి, రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి ఐఎస్‌ రావు, మార్కెటింగ్‌ ఛైర్మన్‌ బెజవాడ, ఎంపిపి దొర, గ్రంథాలయ అధికారి ఆనంద్‌ పాల్గొన్నారు.

కామెంట్‌లు