ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

అండమాన్‌ సముద్రంలో అల్ప పీడన ద్రోణి

హైదరాబాద్‌: దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్ప పీడన ద్రోణి మరో 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది మరో 24 గంటల్లో తుపానుగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావం వల్ల కోస్తా తీరంలో 35 నుంచి 40 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మత్య్సకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని భారత వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. తుపాను ఉత్తర తమిళనాడు-దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ తీరం వైపు కదిలే అవకాశం ఉంది. ఇది మచిలీపట్నం, చెన్నై మధ్య తీరందాటే అవకాశం ఉంది. మరో వైపు హిందూ మహా సముద్రంలో ఉన్న యుద్ధనౌకలకు అమెరికా ప్రమాద హెచ్చరిక జారీ చేసింది.

కామెంట్‌లు