ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

రోదసిలోనూ వాతావరణ మార్పులు

లండన్‌: వాతావరణ మార్పులు భూమ్మీదే కాదు.. అంతరిక్షంలోనూ ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. విశ్వ ఆవిర్భావానికి కారణమని భావిస్తున్న మహావిస్ఫోటనం (బిగ్‌బ్యాంగ్‌) తర్వాత కాలంలో అంతరిక్ష వాతావరణంలోని ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పులు సంభవించాయని చెబుతున్నారు. బిగ్‌బ్యాంగ్‌ అనంతరం 100 కోట్ల ఏళ్ల తర్వాత రోదసిలోని వాయువుల ఉష్ణోగ్రత ఎనిమిదివేల డిగ్రీల సెల్సియస్‌ ఉండేదని, 350 కోట్ల ఏళ్ల తర్వాత ఇది 12వేల డిగ్రీల సెల్సియస్‌కు పెరిగిందని కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు గుర్తించారు. మహావిస్ఫోటనం తర్వాత అనేక కొత్త నక్షత్ర మండలాలు ఏర్పడ్డాయని.. వాటికి కేంద్రంగా ఉండే క్వాజర్లనే కృష్ణబిలాల నుంచి అతినీలలోహిత కిరణాలు పెద్ద ఎత్తున విడుదల కావటం వల్లనే ఉష్ణోగ్రతలు పెరిగి ఉంటాయని ముఖ్య శాస్త్రవేత్త జార్జ్‌బెకర్‌ తెలిపారు.

కామెంట్‌లు