ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి

విశాఖపట్నం, చైతన్యవారధి: వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ మృతి చెందిందంటూ ఆస్పత్రి ముందు బంధువులు ఆందోళనకు దిగారు. రెండు రోజుల క్రితం మురళి అనే వ్యక్తి కాన్పు కోసం తన భార్యను ఓ నర్సింగ్‌ హోంలో చేర్పించాడు. అదేరోజు రాత్రి సిజేరియన్‌ ద్వారా ఆమె మగ శిశువుకు జన్మనిచ్చింది. 24 గంటల తర్వాత శిశివు మృతి చెందాడు. తరువాత శిశువు చెవి లేకపోవడం గమనించిన బంధువుల్లో అనుమానం మొదలైంది. సిజేరియన్‌ సమయంలో బిడ్డ చెవిని కోసి ఉంటారని వారు ఆందోళనకు దిగారు. ఐతే తాము ఎటువంటి పొరపాటు చేయలేదని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.

కామెంట్‌లు