ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్టే

న్యూ ఢిల్లీ, అక్టోబర్ 11 : ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేనట్టేనని స్పష్టమైపోయింది. ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సోమవారం సాయంత్రం నాలుగున్నర ప్రాంతంలో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధితో దాదాపు అర్ధగంటపాటు సమావేశమయ్యారు. అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ మంత్రివర్గ విస్తరణ గురించి మేడమ్‌తో చర్చించలేదని స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణ అంటే కొందరికి తీపి కబురు అయితే, మరి కొందరికి చేదు వార్త అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రోశయ్య సోమవారం సోనియాతో సమావేశమైనప్పుడు పార్టీ అంతరంగిక వ్యవహారాలు మాత్రమే ప్రస్తావనకు వచ్చినట్టు ఆయన వెల్లడించారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి తీపు కబురు ఉన్నప్పుడు తప్పకుండా చెబుతానని ఆయన వివరించారు. ఏఐసీసీ పునర్‌వ్యవవస్థీకరణ తర్వాతే కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకం ఉంటుందని వెల్లడించారు. నామినేటెడ్‌ పోస్టుల భర్తిపై త్వరలోనే మాట్లాడుతానని చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనిగాంధీతోపాటు కేంద్ర హోంమంత్రి పి. చిదంబరం, అహ్మద్‌పేటేల్‌లతో రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య భేటీ అయ్యారు.

కామెంట్‌లు