ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

బెంగళూరు టెస్టు : భారత్‌ 435/5

బెంగళూరు : ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజున ఆట ముగిసే సమయానికి భారత్‌ ఐదు వికెట్ల నష్టానికి 435 పరుగులు చేసింది. సచిన్‌ 191, ధోనీ 11 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. రెండు వికెట్ల నష్టానికి 128 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత బ్యాట్స్‌మెన్‌ ఆస్ట్రేలియాకు ధీటుగా జవాబిచ్చారు. టెస్టుల్లో సచిన్‌ 49వ సెంచరీని నమోదు చేయగా, మురళీవిజయ్‌ తొలి సెంచరీ చేశారు. ఆసీస్‌ బౌలర్‌ జాన్సన్‌ మూడు వికెట్లు తీశాడు.

కామెంట్‌లు