బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి
విశాఖపట్నం, చైతన్యవారధి: బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఇది మరో 24 గంటల్లో బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది.
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.
నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.
ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి