ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

సూక్ష్మరుణ సంస్థల ఆగడాలు : రాఘవులు

హైదరాబాద్‌ : ప్రజాసమస్యలపై నిరంతర పోరు కొనసాగిస్తామని సీపీఎం పునరుద్ఘాటించింది. హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ భేటీ సందర్భంగా ఆ పార్టీ వివిధ అంశాలపై చర్చించింది. మైక్రోఫైనాన్స్‌ సంస్థల అరాచకాలు, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి, మంత్రుల అవినీతి వంటి పలు వ్యవహారాలపై కార్యవర్గంలో చర్చ జరిగింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సూక్ష్మరుణ సంస్థల దారుణాలు పెచ్చుమీరుతున్నాయని, వీటిని హత్యలుగానే పరిగణించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాఘవులు కోరారు. దీనిపై తక్షణం అఖిలఫక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, బాధితులకు రూ. 5 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. మంత్రుల అవినీతికి కాంగ్రెస్‌ ఎంపీ రాయపాటి చేస్తున్న విమర్శలే నిదర్శనమన్నారు. రోశయ్య ఢిల్లీ చుట్టూ తిరిగే ముఖ్యమంత్రిగా మారిపోయారని విమర్శించారు.

కామెంట్‌లు