ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

క్రమశిక్షణ విషయంలో రాజీలేదు : డీఎస్‌


హైదరాబాద్‌ : పార్టీ క్రమశిక్షణ విషయంలో రాజీపడేది లేదని పీసీపీ అధ్యక్షుడు డీఎస్‌ స్పష్టం చేశారు. నేతలపై వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా పూర్తి విచారణ చేపట్టిన తర్వాతే తగిన విధంగా స్పందిస్తున్నామని తెలిపారు. విధిలేని పరిస్థితుల్లో బాధాతప్త హృదయంతోనే నేతలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఎంపీలు, డీసీసీ అధ్యక్షులతో సమావేశం అనంతరం నేతల వివాదాస్పద వ్యాఖ్యలు తగ్గాయని వెల్లడించారు. ఓదార్పు యాత్రలో పాల్గొంటున్న వారిపై మాత్రమే చర్యలు తీసుకుంటున్నారనడం సబబు కాదని అన్నారు. చిన్నపిల్లలకు పార్టీ రాజ్యాంగం గురించి తెలియక ఏవేవో మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ఎజెండాలో మంత్రివర్గ విస్తరణ ఉందోలేదో తనకు తెలియదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

కామెంట్‌లు