ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

'మైక్రో' దారుణాలపై ఆర్డినెన్స్‌

న్యూఢిల్లీ : సూక్ష్మరుణ సంస్థల ఆగడాలపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి రోశయ్య తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ప్రధానితో సమావేశమయ్యారు. సూక్ష్మరుణ సంస్థల దారుణాలను ప్రధానికి దృష్టికి తీసుకువెళ్లినట్లు అనంతరం మీడియాకు వెల్లడించారు. ఈ అంశం ఉమ్మడి జాబితాలో ఉన్నందున కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకురావాలని కోరినట్లు తెలిపారు. మైక్రో ఆగడాలపై రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకోవాల్సిన అన్ని చర్యలను తీసుకుంటుందని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్ట్‌ తదితర అంశాలపై ప్రధానితో చర్చించినట్లు తెలిపారు. మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానం ఆలోచనలకనుగుణంగా మరోసారి ఢిల్లీ వస్తానని రోశయ్య చెప్పారు.

కామెంట్‌లు