ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

బెంగళూరు టెస్టు : ఆస్ట్రేలియా 202/7

బెంగళూరు : భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆసిస్‌ భారత బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయింది. పాంటింగ్‌ 72, వాట్సన్‌ 32, కటీచ్‌ 24, పేన్‌ 23 క్లార్క్‌ 3, నార్త్‌ 3 పరుగులు చేశారు. జాన్సన్‌ 7, హారిట్జ్‌ 8 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. భారత బౌలర్లలో ఓజా 3, హర్భజన్‌ 2, జహార్‌, శ్రీశాంత్‌ ఒక్కో వికెట్‌ తీశారు.

కామెంట్‌లు