ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

ఎన్టీపీసీ మూడో యూనిట్‌లో నిలిచిన విద్యుదుత్పత్తి

పరవాడ, చైతన్యవారధి: సింహాద్రి ఎన్టీపీసీ మూడో యూనిట్‌లో గురువారం ఉదయం 4 గంటల ప్రాంతంలో విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. 500 మెగావాట్ల సామర్థ్యం గల ఈ యూనిట్‌లోని బాయిలర్‌ ట్యూబులకు లీకులు ఏర్పడడంతో అధికారులు విద్యుదుత్పత్తిని నిలిపివేశారు. సంస్థ కార్మికులు, ఉద్యోగులు హుటాహుటిన బాయిలర్‌ ట్యూబులకు పడిన లీకులకు మరమ్మతులు చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. అన్ని మరమ్మతు పనులు సజావుగా పూర్తయితే శుక్రవారం రాత్రి కల్లా ఈ యూనిట్‌లో విద్యుదుత్పత్తిని పునరుద్ధరించే అవకాశం ఉందని సంస్థ అధికారిక వర్గాల సమాచారం. ఇదిలా ఉండగా మిగతా తొలి, రెండు, నాలుగు యూనిట్లలో విద్యుదుత్పత్తి యథావిధిగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

కామెంట్‌లు