ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

ఉద్యోగాల్లో మహిళల సంఖ్య పెరగాలి

దిల్లీ: ఉద్యోగాల్లో మహిళల సంఖ్య పెరగాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత, సైయెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. గురువారం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘చాలా సంతోషంగా ఉంది. తెలుగువాడిగా గర్విస్తున్నా. తెలుగు రాష్ట్రాల్లో 25 ఏళ్లుగా 14వేల ఉద్యోగాలుకల్పించాం. శేరిలింగంపల్లి మండలంలో 54 పాఠశాలలను దత్తత తీసుకున్నాం. డిజిటల్‌ లెర్నింగ్‌ సెంటర్‌ ద్వారా 20వేల మంది విద్యార్థులు, 40వేల మంది పౌరులకు కంప్యూటర్‌ విద్య నేర్పించాం. భవిష్యత్తులో స్టార్టప్‌ సంస్థలు చాలా రావాలి. రెండు రాష్ట్రాల్లో టెక్నాలజీకి పెద్దపీట వేస్తున్నారు. భావితరాల వారికి ఉద్యోగాలు పెరగాలంటే మరిన్ని సంస్థలు రావాలి. మా సంస్థల్లో 25శాతం మహిళలకు ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నాం’’ అని మోహన్‌రెడ్డి తెలిపారు.

కామెంట్‌లు