ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

అప్పన్న ఆదాయం రూ.51 లక్షలు

పెందుర్తి, చైతన్యవారధి:
ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీసింహాద్రినాథుని ఆదాయం కానుకల ద్వారా రూ.51,18,376 సమకూరింది. గత 15 రోజుల్లో అప్పన్నకు భక్తులు కుండీల ద్వారా సమర్పించిన కానుకలను దేవస్థాన ఈవో కె రామచంద్రమోహన్‌ పర్యవేక్షణలో గురువారం లెక్కించారు. ఇందులో పాత రూ.1000 నోట్లు 50, రూ.500లవి 234 వచ్చాయి. బంగారు 38 గ్రాములు, వెంటి 3.896 కేజీలు లభించినట్లు దేవస్థాన అధికారులు వెల్లడించారు.
వేలంపాటలో రూ.79 లక్షల ఆదాయం
శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానానికి చెందిన దుకాణాలు, కొబ్బరి ముక్కలు, ఫొటోలు తీయుటకు, ఐస్‌క్రీములు ఒక సంవత్సర కాల పరిధికి అమ్ముటకు నిర్వహించిన సీల్డ్‌ టెండర్‌ బహిరంగ వేలంను గురువారం నిర్వహించారు. దీని ద్వారా రూ.79,66,131ల ఆదాయం సమకూరింది. ఈవో ఆదేశాల మేరకు ఏఈవో దుర్గారావు పర్యవేక్షణలో కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏఈవో మాట్లాడుతూ ఉన్నతాధికారుల అనుమతితో అధికారిక ఉత్తర్వులు త్వరలో వెల్లడిస్తామన్నారు.

కామెంట్‌లు