ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

గంట్ల శ్రీనుబాబుకు 'సత్య సాహితీ పురస్కారం'

- ప్రముఖుల చేతులు మీదుగా ప్రదానం
విశాఖపట్నం, చైతన్యవారధి: వైజాగ్‌ జర్నలిస్ట్స్‌ ఫోరం(విజెఎఫ్‌) అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబును 'సత్య సాహితీ పురస్కారం'తో ఘనంగా సత్కరించారు.  గెడ్డాపు సత్యం జయంతోత్సవాలు సందర్భంగా సత్య సాహితీ ట్రస్టు ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం శ్రీకాకుళం పట్టణంలో గిడుగు రామ్మూర్తి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రముఖుల
చేతులమీదుగా ఈ పురస్కారాన్ని శ్రీనుబాబు అందుకున్నారు. ప్రతి ఏటా విభిన్న రంగాల్లో సేవలందించే ప్రముఖులకు అందజేసే ఈ పురస్కారాన్ని, జర్నలిస్టుల రంగంలో విశిష్ట సేవలందించిన విజెఎఫ్‌ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబుకు ఈ ఏడాది అందజేశారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ మండలి బద్ధప్రసాద్‌, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తదితరులు చేతులుమీదుగా ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు జర్నలిస్టుల సంక్షేమానికి చేస్తున్న సేవలను ప్రముఖులు కొనియాడారు. ఎమ్మెల్యేలు కిమిడి కళా వెంకటరావు, గుండ లక్ష్మీదేవి, బొగ్గు రమణమూర్తి, శ్యామ్‌ సుందర్‌ శివాజీ, ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్‌, ఎమ్మెల్సీ విశ్వప్రసాద్‌, టీడీపీ అధ్యక్షులు చౌదరి బాబ్జి, కేంద్ర సాహితీ అకాడమీ గ్రహీత బేతవోలు రామబ్రహ్మం తదితరులు పాల్గొని ప్రసంగించారు.


కామెంట్‌లు