ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

11, 12 తేదీల్లో ఐకాస బస్సు యాత్ర: కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకు కాంగ్రెస్‌ పార్టీపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు 'సడక్‌బంద్‌' కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం స్పష్టం చేశారు. సడక్‌బందీపై ప్రజల్ని చైతన్య పర్చేందుకు ఈనెల 11, 12 తేదీల్లో ఐకాస బస్సుయాత్ర నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఐకాసలో నాగం
జనార్థనరెడ్డి చేరిక చాలా చిన్న సమస్య అని, ఐకాసలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజలందరూ సడక్‌బందీ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మార్చి 2న విజయవాడ రహదారి దిగ్బంధంపై స్పష్టమైన తేదీ త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. ఈనెల 24న కర్నూలు జాతీయ రహదారి దిగ్బంధాన్ని విజయవంతం చేస్తామని స్పష్టం చేశారు.

కామెంట్‌లు