హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతులకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం వేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు ఫిబ్రవరి 14కి వాయిదా వేసింది. పర్యావరణ అనుమతులపై జాతీయ పర్యావరణ అప్పీలేట్ అథారిటీ తీర్పును సవాలు చేస్తూ రాష్ట్రప్రభుత్వం ఈ పిటిషన్ వేసింది
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి