ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

ఏటీఎం చోరీకి విఫలయత్నం

హైదరాబాద్‌: ఉప్పల్‌ సమీపంలోని హేమానగర్‌ ప్రధాన రహదారిపై ఉన్న ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలో బుధవారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నగదు చోరీకి విఫలయత్నం చేశారు. అందులో నుంచి డబ్బులు రాకపోవడంతో ఆగ్రహంతో ఏటీఎంను ధ్వంసం చేసి వెళ్లిపోయారు. సమాచారమందుకున్న మేడిపల్లి పోలీసులు సంఘటనా స్థలాన్ని
పరిశీలించి కేసు నమోదు చేశారు. ఏటీఎం సెంటర్‌లో సీసీ కెమెరాలు లేకపోవడంతో దొంగలను పట్టుకోవడం కష్టంగా మారిందని పోలీసులు తెలిపారు.

కామెంట్‌లు