ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

ఎఫ్‌డీఐలపై వీగిపోయిన విపక్షాల తీర్మానం

న్యూఢిల్లీ : ఎఫ్‌డీఐలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోక్‌సభలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్షపెట్టుబడులను వ్యతిరేకిస్తూ విపక్షాలు ప్రవేశపెట్టిన తీర్మానంపై స్పీకర్‌ మీరాకుమార్‌ బుధవారం సాయంత్రం ఓటింగ్‌ నిర్వహించారు. తీర్మానానికి అనుకూలంగా 218 ఓట్లు రాగా వ్యతిరేకంగా 253 ఓట్లు
వచ్చాయి. దీంతో ఎఫ్‌డీఐలపై విపక్షాలు పెట్టిన తీర్మానం వీగిపోయినట్లయింది. ఓటింగ్‌ సమయంలో సభలో మొత్తం 471 మంది సభ్యులున్నారు. ఎఫ్‌డీఐలకు అనుకూలంగా యూపీఏ కూటమిలోని కాంగ్రెస్‌, డీఎంకే, ఎన్‌సీపీ, ఇతరులు, రాష్ట్రీయ జనతాదళ్‌లు ఓటువేశాయి. ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా ఎన్డీయే కూటమిలోని భాజపా,జనతాదళ్‌లతో పాటు వామపక్షాలు, తృణమూల్‌కాంగ్రెస్‌, బిజూజనతాదళ్‌, అన్నాడీఎంకే, తెలుగుదేశం, తెరాస ... తదితరులు ఓటు వేశారు. ఓటింగ్‌ను సమాజ్‌వాదీపార్టీ, బహుజనసమాజ్‌పార్టీలు బహిష్కరించడంతో యూపీఏ సర్కారు గెలవగలిగింది.

కామెంట్‌లు