ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

ఈ నెల 18న ఏవీఎన్‌ కళాశాల వేడుకలు

విశాఖపట్నం, చైతన్యవారధి: మిసెస్‌ ఏవీఎన్‌ కళాశాల 152వ వ్యవస్థాపక వేడుకలు ఈ నెల 18న ఘనంగా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఆర్‌.కన్నారావు తెలిపారు. ఈ మేరకు కళాశాల ఆవరణలో ఆదివారం వేడకల వివరాలను విలేకర్లకు వివరించారు. కార్యక్రమంలో రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌
-విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఏపీ చౌదరి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. అలాగే ఇతర అతిథులుగా ప్రభత్వ విప్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌, జిల్లా కలెక్టర్‌ శేషాద్రి, వీసీటీపీఎల్‌ ప్రధానాధికారి కెప్టెన్‌ శ్రీరాం రవిచందర్‌, కరస్పాండెంట్‌ ఇంద్రాణి జగ్గారావు తదితరులు హాజరవుతారని వివరించారు. ఇందులో భాగంగా ఈ నెల 17న సాయంత్రం సెమినార్‌ హాల్లో వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా కన్నారావు మాట్లాడుతూ కళాశాల విద్యావ్యాప్తికి కృషి చేసిన ఏవీ నర్శింగరావు విగ్రహాన్ని బీచ్‌ రోడ్డులో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఉప ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పరమేశ్వరరావు, ఇ.అన్నపూర్ణ, కెప్టెన్‌ ఎన్‌.రామకృష్ణ, శ్రీనివాసరావు, ఎం.సింహాద్రినాయుడు, పి.గాంధీ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు