50 కిలోల గంజాయి స్వాధీనం
విశాఖపట్నం : జిల్లాలోని రోలుగుంట మండలం బీబీపట్నంలో 50 కిలోల గంజాయిని పోలీసులు ఈ ఉదయం పట్టుకున్నారు. గంజాయిని రవాణా చేస్తున్న వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.
నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.
ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి