ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

చనిపోయినవారిపై రాజకీయాలు దురదృష్టకరం: బొత్స

హైదరాబాద్‌: చనిపోయిన వ్యక్తులపై రాజకీయాలు చేయడం దురదృష్టకరమని రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌కు నిజమైన రాజకీయ వారసులం తామేనని ఆయన అన్నారు. వైఎస్‌ఆర్‌ను ఇబ్బంది పెట్టేలా వార్తలు రాకూడదని జగన్‌కు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక మాంద్యం పరిస్థితుల వల్లే 9 గంటల విద్యుత్‌ హామీని అమలు చేయలేకపోయామని చెప్పారు. సొంత పత్రికలున్నాయనే తాటాకు చప్పుళ్లకు తాము బెదరమని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అర్థం చేసుకొని మాట్లాడితే అందరికీ గౌరవమని సూచించారు. వైఎస్‌ హయాం నాటి సంక్షేమ కార్యక్రమాలు ఏవి ఆగిపోయాయో చెప్పాలని కోరుతున్నానని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇప్పుడిప్పుడే సర్దుకుంటున్నాయని తెలిపారు.

కామెంట్‌లు