ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

రాష్ట్రాన్ని వణికిస్తున్న చలిపులి

హైదరాబాద్‌: రాష్ట్రాన్ని చలిపులి వణికిస్తోంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 3 నుంచి 6 డిగ్రీలకు పడిపోయాయి. సముద్ర జలాల్లో ఉష్ణోగ్రతలు తగ్గడం, సైబీరియన్‌ గాలులు వీయడం వల్ల చలి తీవ్రత పెరిగిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఈవిధంగా ఉన్నాయి.
మెదక్‌లో 8 డిగ్రీలు, హైదరాబాద్‌లో 10, నిజామాబాద్‌లో 11, రామగుండంలో 11, నందిగామలో 12, హకీంపేటలో 12, కళింగపట్నంలో 14, భద్రాచలంలో 14, నల్గొండలో 14, విజయవాడలో 15, విశాఖలో 16, ఆరోగ్యవరంలో 17 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

కామెంట్‌లు