ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం - సీఎం

తిరుపతి: రైతులకు ప్రభుత్వం ఏమీ చేయట్లేదన్న ప్రచారం వాస్తవం కాదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రైతు సంక్షేమం కోసమే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని... వీలైనంత మేర ఎక్కువ సాయం చేయడానికి ప్రయత్నిస్తామన్నారు. ప్రస్తుతం రైతులకిచ్చే ప్యాకేజీ సరిపోతుందని తామూ భావించడం లేదన్నారు.
ఇన్‌పుట్‌ సబ్సిడీ పెంచాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామన్నారు. ఆత్మహత్యలకు పాల్పడకుండా రైతులు ఆత్మస్త్థెర్యంతో ఉండాలని సీఎం విజ్ఞప్తి చేశారు. అవసరమైతే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళతామని పునరుద్ఘాటించారు. తిరుపతి పర్యటన ముగించుకొని సీఎం కలికిరికి వెళ్లారు.

కామెంట్‌లు