Loading...

25, డిసెంబర్ 2010, శనివారం

ఈనెల 28 నుంచి చిరంజీవి రైతుయాత్ర

హైదరాబాద్‌: ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించేందుకు ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఈనెల 28 నుంచి రైతుయాత్ర చేపట్టనున్నారు. గుంటూరు జిల్లా నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్రద్వారా ఆర్థికసాయం చేయాలని నిర్ణయించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి