Loading...
23, డిసెంబర్ 2010, గురువారం
నిమ్స్ వద్ద టీడీపీ నేతల అరెస్టు
హైదరాబాద్: నిమ్స్ ఎదుట ఆందోళన చేస్తున్న టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్సీ, రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యే లింగయ్య ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు నిమ్స్ ఎదుట ఆందోళనకు దిగారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి