ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

రోజూ ఉదయం సందర్శకులను కలవనున్న సీఎం

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దినచర్య ప్రణాళికను సీఎం కార్యాలయం ప్రకటించింది. క్యాంపు కార్యాలయానికి మారిన తరువాత ఆయన ప్రతిరోజూ ఉదయం 9 గంటలనుంచి 10.30 వరకు సందర్శకులను కలుస్తారు. వారిచ్చే వినతిపత్రాలు స్వీకరిస్తారు. తరువాత సచివాలయానికి చేరుకుని మధ్యాహ్నం రెండుగంటలవరకు వివిధ శాఖల పనితీరును సమీక్షిస్తారు. అనంతరం 3 గంటలనుంచి 4.30 గంటలవరకు ప్రజాప్రతినిధులతో భేటీ అయి సమస్యలు తెలుసుకుంటారు. ఆరుగంటలవరకు అత్యవసర సమావేశాలకు, అధికారులతో మంతనాలకు సమయం కేటాయిస్తారు.

కామెంట్‌లు