Loading...
23, డిసెంబర్ 2010, గురువారం
చెరువులో పడి ఇద్దరి మృతి
విజయనగరం : జిల్లాలోని బొగపురం మండలం పొలెపల్లి చెరువులో పడి అన్నదమ్ములు ఇద్దరు మృతి చెందారు. జాలర్ల సహాయంతో మృతదేహాలను వెలికి తీశారు. నిన్న చెరువులో స్నానానికి వెళ్లిన వీరు ఈత రాకపోవడంతోనే మృతిచెందినట్లు పోలీసులు భావిస్తున్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి