పృథ్వీ-2 పరీక్ష విజయవంతం
బాలాసోర్: ఒడిషా చాందీపూర్లోని సమీకృత పరీక్షా కేంద్రం నుంచి ఈ ఉదయం జరిపిన పృథ్వీ-2 క్షిపణి ప్రయోగం విజయవంతమయ్యింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే ఈ క్షిపణి పరిధి అత్యధికంగా 250 కి.మీ. పేలోడ్ సామర్థ్యం 500 కేజీలు.
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.
నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.
ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి